దక్షిణాఫ్రికా నుంచి భారత్‌ చేరుకున్న మరో 12 చీతాలు

* మధ్యప్రదేశ్‌ గ్వాలియర్‌ ఎయిర్‌ బేస్‌ దిగిన విమానం

Update: 2023-02-18 06:10 GMT

దక్షిణాఫ్రికా నుంచి భారత్‌ చేరుకున్న మరో 12 చీతాలు

Cheetah: దక్షిణాఫ్రికా నుంచి మరో 12 చీతాలు భారత్‌ చేరుకున్నాయి. జోహెన్నెస్‌‌బర్గ్‌ నుంచి బయల్దేరిన భారత్‌ ఎయిర్‌ ఫోర్స్‌ విమానం మధ్యప్రదేశ్‌‌లోని గ్వాలియర్‌ ఎయిర్‌ బేస్‌లో దిగింది. చీతాలను ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ సీ-17 గ్లోబ్‌మాస్టర్‌ కార్గో ప్లేన్‌లో తీసుకొచ్చారు. చీతాలు అన్నీ కూడా ఆరోగ్యంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. చీతాలను కొన్ని రోజులపాటు ప్రత్యేక ఎన్‌క్లోజర్‌లో క్వారంటైన్‌‌లో ఉంచుతారు.

Tags:    

Similar News