కాంగ్రెస్‌కు టీజేఎస్, సీపీఐ అల్టిమేటమ్

Update: 2018-10-29 12:28 GMT

కాంగ్రెస్‌కు టీజేఎస్, సీపీఐ నేతలు అల్టిమేటమ్ జారీ చేశారు. సీట్లపై త్వరగా తేల్చాలని.. లేదంటే, 15 స్థానాల్లో తమ అభ్యర్థలను ప్రకటిస్తామని టీజేఎస్ హెచ్చరించింది. సీట్ల సర్ధుబాటు సాగతీతపై టీజేఎస్, సీపీఐ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సీట్ల పంపకాలపై కాంగ్రెస్ క్లారిటీ ఇవ్వకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తునారు. 

Similar News