కూకట్‌పల్లిలో సుహాసిని వెనుకంజ

Update: 2018-12-11 04:04 GMT

కూకట్‌పల్లి శాసనసభా నియోజకవర్గ ప్రజా కూటమి అభ్యర్థి నందమూరి సుహాసిని వెనుకంజలో ఉన్నారు. అక్కడ తెరాస అభ్యర్థి మాధవరం కృష్ణారావు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొదటి రౌండ్ ముగిసే సమయానికి ఆ పార్టీ అభ్యర్థి మాధవరం కృష్ణరావు.. టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసినిపై 1421 ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన కృష్ణారావు 43 వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు.c

Similar News