కొండగట్టు బస్సు ప్రమాదం.. మృతుల వివరాలు

Update: 2018-09-11 12:10 GMT

జగిత్యాల జిల్లా కొండగట్టులో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో 52 మంది మృతిచెందారు. మృతుల్లో 32 మంది మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్న సంగతి తెలిసిందే.. ఈ భారీ ప్రమాదానికి కారణం ఆర్టీసీ, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే అని తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 88 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. మృతుల్లో కొందరి పేర్లు ఇలా ఉన్నాయి.. 

  • ఇంద్రికాల సుమ(30), శనివారంపేట
  • రాజవ్వ (56), డబ్బు తిమ్మయ్యపల్లి
  • పోలు లక్ష్మి(50), హిమ్మత్ రావుపేట
  •  చెర్ల లక్ష్మి (45), హిమ్మత్ రావుపేట
  • గండి లక్ష్మీ (60), శనివారంపేట
  • డబ్బు అమ్మయి(50), డబ్బు తిమ్మయ్యపల్లి
  • బండపల్లి చిలుకవ్వ(76)
  • నామాల మౌనిక (24),  శనివారంపేట
  • బైరి రిత్విక్(3), రామసాగర్
  • లైసెట్టి చంద్రయ్య (45), శనివారంపేట
  • బొల్లారం బాబు (54), శనివారంపేట
  • గోలి అమ్మాయి(44), శనివారంపేట
  • తిప్పర్తి వెంకటరత్నం(56), తిరుమలాపూర్
  •  కంకణాల ఎల్లవ్వ(70), సండ్రలపల్లి
  • లాంబ కోటవ్వ(65), హిమ్మత్‌ రావుపేట
  •  బందం లసవ్వ (65)  ముత్యంపేట
  • ఉత్తమ్ నందిని , కొనపూర్
  • మాల్యాల అనిల్(19), హిమ్మత్ రావుపేట
  •  గాజుల చిన్నవ్వ (60), డబ్బు తిమ్మయ్యపల్లి
  • శమకురా మల్లవ్వ (38),
  •  సలేంద్ర వరలక్ష్మి (28), శనివారంపేట
  •  కుంబల సునంద (45), శనివారంపేట
  • గుడిసె రాజవ్వ (50), శనివారంపేట
  • పందిరి సతవ్వ (75), హిమ్మత్ రావుపేట
  •  ఒడినల లసమవ్వా(55), తిమ్మయ్యపల్లి
  • ఒడినల కాశిరం(65), తిమ్మయ్యపల్లి
  •  బొంగిని మల్లయ్య(55)
  •  గోల్కొండ లచవ్వ(50), డబ్బు తిమ్మయ్యపల్లి
  • గోల్కొండ దేవవ్వ(63), డబ్బు తిమ్మయ్యపల్లి
  • కొండ అరుణ్ సాయి(5), కోరెం
  • బొంగోని మదనవ్వా (65)
  •  దాసరి సుశీల (55), తిరుమలపూర్
  • రాగల ఆనందం(55), రామసాగర్
  •  నేదునూరి మదనవ్వ(75), హిమ్మత్‌ రావుపేట
  • చెర్ల హైమా(30), హిమ్మత్‌ రావుపేట
  • పిడిగు రాజవ్వ(30), డబ్బు తిమ్మయ్యపల్లి
  • చెర్ల గంగవ్వ(75), శనివారం పేట
     

Similar News