జగిత్యాల జిల్లా కొండగట్టులో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో 52 మంది మృతిచెందారు. మృతుల్లో 32 మంది మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్న సంగతి తెలిసిందే.. ఈ భారీ ప్రమాదానికి కారణం ఆర్టీసీ, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే అని తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 88 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. మృతుల్లో కొందరి పేర్లు ఇలా ఉన్నాయి..
- ఇంద్రికాల సుమ(30), శనివారంపేట
- రాజవ్వ (56), డబ్బు తిమ్మయ్యపల్లి
- పోలు లక్ష్మి(50), హిమ్మత్ రావుపేట
- చెర్ల లక్ష్మి (45), హిమ్మత్ రావుపేట
- గండి లక్ష్మీ (60), శనివారంపేట
- డబ్బు అమ్మయి(50), డబ్బు తిమ్మయ్యపల్లి
- బండపల్లి చిలుకవ్వ(76)
- నామాల మౌనిక (24), శనివారంపేట
- బైరి రిత్విక్(3), రామసాగర్
- లైసెట్టి చంద్రయ్య (45), శనివారంపేట
- బొల్లారం బాబు (54), శనివారంపేట
- గోలి అమ్మాయి(44), శనివారంపేట
- తిప్పర్తి వెంకటరత్నం(56), తిరుమలాపూర్
- కంకణాల ఎల్లవ్వ(70), సండ్రలపల్లి
- లాంబ కోటవ్వ(65), హిమ్మత్ రావుపేట
- బందం లసవ్వ (65) ముత్యంపేట
- ఉత్తమ్ నందిని , కొనపూర్
- మాల్యాల అనిల్(19), హిమ్మత్ రావుపేట
- గాజుల చిన్నవ్వ (60), డబ్బు తిమ్మయ్యపల్లి
- శమకురా మల్లవ్వ (38),
- సలేంద్ర వరలక్ష్మి (28), శనివారంపేట
- కుంబల సునంద (45), శనివారంపేట
- గుడిసె రాజవ్వ (50), శనివారంపేట
- పందిరి సతవ్వ (75), హిమ్మత్ రావుపేట
- ఒడినల లసమవ్వా(55), తిమ్మయ్యపల్లి
- ఒడినల కాశిరం(65), తిమ్మయ్యపల్లి
- బొంగిని మల్లయ్య(55)
- గోల్కొండ లచవ్వ(50), డబ్బు తిమ్మయ్యపల్లి
- గోల్కొండ దేవవ్వ(63), డబ్బు తిమ్మయ్యపల్లి
- కొండ అరుణ్ సాయి(5), కోరెం
- బొంగోని మదనవ్వా (65)
- దాసరి సుశీల (55), తిరుమలపూర్
- రాగల ఆనందం(55), రామసాగర్
- నేదునూరి మదనవ్వ(75), హిమ్మత్ రావుపేట
- చెర్ల హైమా(30), హిమ్మత్ రావుపేట
- పిడిగు రాజవ్వ(30), డబ్బు తిమ్మయ్యపల్లి
- చెర్ల గంగవ్వ(75), శనివారం పేట