ముస్లింలకు సీఎం కేసీఆర్ బంధువు: ఓవైసీ

Update: 2018-03-27 07:41 GMT

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నదని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఓవైసీ మాట్లాడారు. సీఎం కేసీఆర్ ముస్లింలందరి బంధువు అని చెప్పారు. అందుకే టీఆర్‌ఎస్‌తో స్నేహంగా ఉంటున్నామని తెలిపారు. మైనార్టీ సంక్షేమం కోసం భారీగా నిధులు కేటాయించడం సంతోషంగా ఉందన్నారు.

Similar News