YS Sunitha: వైసీపీ ప్రభుత్వంలో హత్యా రాజకీయాలు ఎక్కువయ్యాయి .. వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీకి ఓటు వేయవద్దు

YS Sunitha: వివేకా హత్య కేసు దర్యాప్తు ఏళ్ల తరబడి కొనసాగుతోంది

Update: 2024-03-01 07:18 GMT

YS Sunitha: వైసీపీ ప్రభుత్వంలో హత్యా రాజకీయాలు ఎక్కువయ్యాయి .. వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీకి ఓటు వేయవద్దు

YS Sunitha: వైఎస్‌ సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో హత్యా రాజకీయాలు ఎక్కువయ్యాయని సునీత విమర్శించారు..వచ్చే ఎన్నికల్లో తన సోదరుడు జగన్ పార్టీకి ఓటు వేయవద్దని సునీత పిలుపునిచ్చారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న వైఎస్ అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అవినాశ్, భాస్కర్ రెడ్డిలు తప్పు చేయకపోతే నిర్దోషులుగా విడుదల చేయాలని, తప్పు చేస్తే వారిని శిక్షించాలని అన్నారు. సీబీఐ దర్యాప్తు ఎందుకు పూర్తి కావడం లేదని సునీత ప్రశ్నించారు. వివేకా హత్య కేసు దర్యాప్తు ఏళ్ల తరబడి కొనసాగుతోందని వైఎస్‌ సునీత ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News