Roja: రుషికొండలో వరల్డ్ క్లాస్ టూరిజం భవనాలు నిర్మించాం

Roja: క్యాంపు కార్యాలయంపై సీఎం నిర్ణయం తీసుకుంటారు

Update: 2024-02-29 12:11 GMT

Roja: రుషికొండలో వరల్డ్ క్లాస్ టూరిజం భవనాలు నిర్మించాం

Roja: అత్యాధునిక సౌకర్యాలతో రుషికొండలో వరల్డ్ క్లాస్ టూరిజం భవనాలను నిర్మించామని ఏపీ మంత్రి రోజా అన్నారు. కొత్తగా 7 భవనాలను హరితా రెస్టారెంట్ ప్లేస్ లో నిర్మించామని తెలిపారు. అందులో సీఎం క్యాంప్ కార్యాలయం ఉంటే బాగుంటుందని త్రీ మెన్ కమిటీ సూచించిందన్నారు. సీఎం అంగీకరిస్తే అందులోనే క్యాంపు కార్యాలయం నిర్వహిస్తామని తెలిపారు.

Tags:    

Similar News