దారుణం : వ్యక్తిపై అందరూ చూస్తుండగానే కత్తులతో దాడి

దారుణం : వ్యక్తిపై అందరూ చూస్తుండగానే కత్తులతో దాడి దారుణం : వ్యక్తిపై అందరూ చూస్తుండగానే కత్తులతో దాడి

Update: 2019-09-30 10:52 GMT

తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో దారుణం జరిగింది. వ్యక్తిపై నడిరోడ్డు మీద కత్తులతో దాడి చేశారు దుండగులు. అందరూ చూస్తుండగానే పరుగెత్తించి నరికారు. బాధితుడు సావరానికి చెందిన విప్పర్తి రవికుమార్ గా గుర్తించారు. రవికుమార్ ఈదరపల్లి వంతెన వద్దకు రాగానే దుండగులు బైక్ పై వచ్చి కత్తులతో ఎటాక్ చేశారు. తీవ్ర గాయాలపాలైన రవిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇరువర్గాల మధ్య పాత కక్షల నేపథ్యంలో ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. 

Tags:    

Similar News