Prakasam: విషాదం.. నీటి గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి
Prakasam: ఇద్దరు చిన్నారుల మృతితో గ్రామంలో విషాదఛాయలు
Prakasam: విషాదం.. నీటి గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి
Prakasam: ప్రకాశం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నీటిగుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన.. యర్రగొండపాలెం మండలం పాత గోళ్లవిడిపిలో జరిగింది. మృతులు శివాంజి, సాయిగా గుర్తించారు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో నీటిగుంత దగ్గర ఆడుకునేందుకు చిన్నారులు వెళ్లిన సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. విగతజీవులుగా పడి ఉన్న చిన్నారులను చూసి బోరున విలపిస్తున్నారు తల్లిదండ్రులు. ఇద్దరు చిన్నారుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.