Peddireddy: విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు వెళ్లే ఆస్కారం లేదు..

Peddireddy: విద్యుత్ ఉద్యోగుల డిమాండ్లపై సీఎంతో చర్చించాం

Update: 2023-08-09 09:42 GMT

Peddireddy: విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు వెళ్లే ఆస్కారం లేదు..

Peddireddy: కాసేపట్లో మంత్రుల సబ్ కమిటీ సమావేశం కానుంది. ఏపీ విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై సబ్ కమిటీ చర్చించనుంది. ఉద్యోగుల సమ్మె నోటీసులోని డిమాండ్ల పరిష్కారం పై చర్చించి పరిష్కారంపై నిర్ణయం తీసుకునున్నారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష జరిపారు. సమీక్షలో మంత్రులు పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగుల డిమాండ్లపై సీఎంతో చర్చించామని మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు. విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు వెళ్లే ఆస్కారం లేదని స్పష్టం చేశారు. 

Tags:    

Similar News