AP Assembly: ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్

AP Assembly: టీడీపీ సభ్యులను ఒకరోజు సస్పెండ్ చేసిన స్పీకర్

Update: 2024-02-06 05:58 GMT

AP Assembly: ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్

AP Assembly: ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెన్షన్‌‌కు గురయ్యారు. టీడీపీ సభ్యులను స్పీకర్ ఒకరోజు సస్పెండ్ చేశారు. పేపర్లు చింపి, విజిల్స్ వేస్తూ సభకు టీడీపీ ఆటంకం కలిగించారని.. పోడియం దగ్గర నిరసన తెలపడంతో స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెండ్ చేసినా టీడీపీ సభ్యులు బయటకు వెళ్లకుండా.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. టీడీపీ సభ్యుల తీరుపై వైసీపీ ఎమ్మెల్యేలు సీరియస్ అయ్యారు.

Tags:    

Similar News