అకాల వర్షం ... నిండామునిగిన రైతన్న

Update: 2020-04-25 16:16 GMT

 అకాల వర్షంతో అన్నదాత కుదేలు అవుతున్నారు. జిల్లాలో శనివారం ఉదయం నుంచే అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు పడ్డాయి. చేతికి వచ్చిన పంటను ఈ వర్షం రైతుని నిండా ముంచింది. వరి కోత దశలో ఉందడంతో... కొంతమంది కోసి రోడ్లపై అరబెట్టారు. దీంతో ధాన్యం మొత్తం తడిసిపోయింది. దీనితో రైతు ఏంచేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం వారు అన్నదాతను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.



Tags:    

Similar News