Andhra Pradesh: ఏపీ గవర్నర్‌కు స్వల్ప అస్వస్థత

Andhra Pradesh: చికిత్స నిమిత్తం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు గవర్నర్ హరిచందన్

Update: 2021-11-17 05:14 GMT

స్వల్ప అస్వస్థతకుగురైన ఏపీ గవర్నర్ (ఫోటో ది హన్స్ ఇండియా)

Andhra Pradesh: ఏపీ గవర్నర్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను చికిత్స నిమిత్తం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తీసుకొచ్చారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు చికిత్స అందిస్తున్నారు.

Tags:    

Similar News