డయాలసిస్ పేషెంట్ కు ఫించన్ పంపిణీ

జీవీఎంసీ 1వ వార్డు చిట్టివలసలో ఫించన్లు పంపిణీ లో బాగంగా బుదవారం ఉదయం వైసీపీ నాయకుడు జీరు.

Update: 2020-04-01 16:42 GMT

భీమిలీ: జీవీఎంసీ 1వ వార్డు చిట్టివలసలో ఫించన్లు పంపిణీ లో బాగంగా బుదవారం ఉదయం వైసీపీ నాయకుడు జీరు. శ్రీనివాస్ రెడ్డి స్వయంగా పాల్గొని డైయాలసిస్ పేషెంట్ పీన్నింటి.రాంబాబుకు రూ.10,000, మేకల.హైమవతి కు రూ. 5000 పెన్షన్ అందజేశారు.

ఈ కార్యక్రమంలో 1వ వార్డు కార్పొరేట్ అభ్యర్థి అక్కరమాని రామునాయుడు, కోప్పల. రమేష్, జీ.వి రమణ, జీరు. సుజాత, పందిరి. విజయకుమార్, వెంపాడ.వెంకటరమణ రెడ్డి, అక్కరమాని.చిన్నబాబు, దుంప.సాయి గ్రామ పెద్దలు, సచివాలయ సిబ్బంది, వార్డు వాలంటీర్లు పాల్గొన్నారు.


Tags:    

Similar News