గ్రామాల అభివృద్దే లక్ష్యం: ఎమ్మెల్యే రఘురామిరెడ్డి

Update: 2020-03-16 06:53 GMT
MLA Raghuram Reddy

మైదుకూరు: నియోజకవర్గ పరిధిలోని గ్రామాల అభివృద్దే లక్ష్యమని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పేర్కొన్నారు. దువ్వూరు మండలంలోని దాసరి పల్లి లో వెలసిన పట్టాభి రామ స్వామి ధ్వజ విగ్రహం ప్రతిష్ట కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వృష బాలకు రాత్రి దూలం లాగే పోటీలను ప్రారంభించారు. అనంతరం విజేతలకు నగదు బహుమతులు పంపిణీ చేశారు.

Tags:    

Similar News