YS Viveka Murder Case: సీబీఐ కోర్టుకు హాజరుకానున్న ఎంపీ అవినాష్‌రెడ్డి

YS Viveka Murder Case: ఇవాళ చంచల్‌గూడ జైలు నుండి విడుదల కానున్న భాస్కర్‌రెడ్డి

Update: 2023-09-22 04:13 GMT

YS Viveka Murder Case: సీబీఐ కోర్టుకు హాజరుకానున్న ఎంపీ అవినాష్‌రెడ్డి

YS Viveka Murder Case: నేడు వైఎస్‌ వివేకా హత్య కేసును సీబీఐ కోర్టు విచారించనుంది. నేడు సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్‌రెడ్డి హాజరుకానున్నారు. అవినాష్‌రెడ్డితో పాటు మిగిలిన నిందితుడు కూడా కోర్టుకు హాజరుకానున్నారు. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న భాస్కర్‌రెడ్డికి సీబీఐ కోర్టు కండిషన్‌ బెయిల్‌ మంజూరు చేసింది. ఇవాళ చంచల్‌గూడ జైలు నుండి భాస్కర్‌రెడ్డి విడుదల కానున్నారు.

Tags:    

Similar News