Narsipatnam: జర్నలిస్టులకు నిత్యావసర సరుకుల పంపిణీ

Update: 2020-03-30 13:30 GMT
Uma Shankar Ganesh (File Photo)

నర్సీపట్నం: నియజకవర్గంలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమ శంకర్ గణేష్ నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ఒకొక్కరికి సుమారు 5 వేల రూపాలు విలువ గల బియ్యం, పప్పులు ఇతర అన్ని నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

కరోనా సమయంలో జర్నలిస్టుల బాధలు చూసి ముందు కు వచ్చి జర్నలిస్టులకు సహాయం చేసిన ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ని జర్నలిస్టులు అభినందించారు.


Tags:    

Similar News