Amarnath: రుషికొండ బీచ్‌ సందర్శనకు ఎంట్రీ ఫీజు లేదు

Amarnath: పర్యాటకశాఖ ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించింది

Update: 2023-07-09 13:16 GMT

Amarnath: రుషికొండ బీచ్‌ సందర్శనకు ఎంట్రీ ఫీజు లేదు

Amarnath: విశాఖ రుషికొండ బీచ్‌ సందర్శనకు ఎంట్రీ ఫీజు లేదని క్లారిటీనిచ్చారు మంత్రి అమర్నాథ్‌. ఎంట్రీ ఫీజు పెట్టాలని పర్యాటకశాఖ ప్రతిపాదన పెట్టిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవతోనే బ్లూ ఫ్లాగ్‌ హోదాను సాధించామని..పర్యాటకశాఖ ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించిందని మంత్రి అమర్‌నాథ్‌ స్పష్టం చేశారు.

Tags:    

Similar News