రాజమండ్రికి పవన్ కళ్యాణ్.. కొత్త పనికి శ్రీకారం

మన నది- మన నుడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్న పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో ప్రారంభించనున్న జనసేన చీఫ్ తెలుగు భాషాను, నదులను కాపాడుకునేందుకే ఈ కార్యక్రమం

Update: 2020-03-13 16:16 GMT
Pawan Kalyan File Photo

తెలుగు భాషాను, నదులను కాపాడుకోవడానికి మన నది- మన నుడి కార్యక్రమానికి శనివారం రాజమండ్రిలో శ్రీకారం చుట్టునున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ‌్. దీనికి సంబంధించిన షెడ్యుల్ విడుదల చేశారు. శనివారం నాడు ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు. భాష సంరక్షణ కోసం మేధావులు, కవులతో కలిసి ఆదివారం నాడు రాజమండ్రిలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. మన భాష, సంస్కృతిని కాపాడుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు.


Tags:    

Similar News