Jagan: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది

Jagan: వరుసగా ఐదో విడత రైతుభరోసా అందిస్తున్నాం

Update: 2024-02-28 06:49 GMT

Jagan: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది

Jagan: ఏపీలో ఐదోవిడత రైతు భరోసా నిధులను విడుదల చేశారు సీఎం జగన్. 53 లక్షల 58 వేల మంది రైతుల అకౌంట్లలో రైతు భరోసా నిధులు జమ చేశారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న సీఎం జగన్.. రైతుభరోసా సన్నకారు, చిన్నకారు రైతులకు ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. ఇప్పటివరకు రైతుభరోసా కింద 34 వేల 288 కోట్లు చెల్లించామన్నారు.

Tags:    

Similar News