కశాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహ​​​​​​​త్యాయత్నం

కశాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహ​​​​​​​త్యాయత్నం కశాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహ​​​​​​​త్యాయత్నం

Update: 2019-10-16 05:08 GMT

ఒంగోలులోని ప్రముఖ కళాశాలలో దారుణం చోటుచేసుకుంది. ఇంటర్‌ మొదటి ఏడాది చదువుతున్న లహరి అనే విద్యార్థిని బిల్డింగ్‌ మూడవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో అప్రమత్తమైన కళాశాల సిబ్బంది తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్థినిని పక్కనే ఉన్న సంఘమిత్ర ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థిని కోలుకుంటుందని కళాశాల ఛాన్సలర్‌ కేసీ రెడ్డి వెల్లడించారు. తల్లిదండ్రులకు దూరంగా ఉండటంతో ఒత్తిడికి గురై మానసిక వేదనతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉండవచ్చని ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. 

Tags:    

Similar News