AndhraPradesh : మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు

Update: 2020-03-01 15:43 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు తీపికబురును చెప్పింది.  వేసవి కాలం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 15 నుండి ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వ ఆదేశాలు జారీచేసింది. ఈ సంద్భంగా ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉదయం 7.45 గంటల నుండి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు నిర్వహించనున్నారు.




Tags:    

Similar News