ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు తీపికబురును చెప్పింది. వేసవి కాలం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 15 నుండి ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వ ఆదేశాలు జారీచేసింది. ఈ సంద్భంగా ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉదయం 7.45 గంటల నుండి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు నిర్వహించనున్నారు.