పర్యావరణానికి చేటు చేయకుండా పండుగ జరుపుకోవాలని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రజలకు సూచించారు. వినాయక చవితి సందర్భంగా ప్రజలందరికీ అయన శుభాకాంక్షలు తెలిపారు. వినాయకచవితి హిందువుల పండుగ అనీ, ఈ సందర్భంగా గణనాధుని ఆశీస్సులు అందరికీ లభించాలనీ కోరుకుంటున్నట్టు అయన తెలిపారు.