ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో అగ్నిప్రమాదం

* పరిసర షాపులకు వ్యాపించిన మంటలు

Update: 2023-01-27 03:16 GMT

ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో అగ్నిప్రమాదం

Penuganchiprolu: NTR జిల్లా పెనుగంచిప్రోలు లక్ష్మీతిరుపతమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం వద్ద అగ్ని ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. దేవస్థానం సమీపంలోని ఓ షాపులో సిలిండర్ పేలింది. ఈ పేలుడు ధాటికి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పరిసరాలు దద్ధరిల్లాయి. ఈ మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడి పక్కనే ఉన్న బొమ్మల షాపులు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ అగ్నిప్రమాదంలో 19 బొమ్మలు అమ్మే షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.




Tags:    

Similar News