ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. 2020 రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సంతోషాలు నింపే సంవత్సరం కావాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఇక 2019 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రనే మలుపు తిప్పిన సంవత్సరంగా గుర్తుండిపోతుందని ఆయన అన్నారు. 2020 అద్భుతంగా సాగాలని సీఎం ఆకాంక్షించారు
రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. pic.twitter.com/otVsRh2J9a
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) December 31, 2019