Jagan: పిల్లల చదువు కోసం పేదలు అప్పులపాలు కాకూడదు
Jagan: క్రమం తప్పకుండా విద్యాదీవెన నిధులు అందిస్తున్నాం
Jagan: కృష్ణా జిల్లా పామర్రులో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద అక్టోబరు–డిసెంబరు–2023 త్రైమాసికానికి సంబంధించి నిధులను విడుదల చేశారు. రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన కింద 708 కోట్లను సీఎం జగన్ విడుదల చేశారు.