Chandrababu: వారసత్వంగా వచ్చిన భూమిపై జగన్ ఫొటో ఎందుకు?

Chandrababu: ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ చాలా దుర్మార్గమైందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.

Update: 2024-05-10 15:00 GMT

Chandrababu: వారసత్వంగా వచ్చిన భూమిపై జగన్ ఫొటో ఎందుకు?

Chandrababu: ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ చాలా దుర్మార్గమైందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజల ఆస్తులు కొట్టేయడానికి జగన్‌ సిద్ధమయ్యారని విమర్శించారు. కూటమి అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని రద్దు చేసే బాధ్యత తనదని పునరుద్ఘాటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉండి, ఏలూరు, గన్నవరంలో నిర్వహించిన ప్రజాగళం సభల్లో చంద్రబాబు పాల్గొన్నారు. వారసత్వంగా వచ్చిన భూమిపై జగన్ ఫొటో ఎందుకని బాబు ప్రశ్నించారు.

Tags:    

Similar News