Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులు

Update: 2026-01-12 08:40 GMT

Tirumala: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రముఖ నటుడు మోహన్ బాబు కుటుంబం, హీరోయిన్ డింపుల్ హయాతి, రచయిత చంద్రబోస్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్, తమిళ హీరో అరుణ్ విజయ్ వేరువేరుగా స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం వేద పండితులు వారికి వేద ఆశీర్వచనం అందించి, శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.

Tags:    

Similar News