Galla Jayadev: గల్లా కుటుంబ సభ్యులపై భూ ఆక్రమణ కేసు

Galla Jayadev: టీడీపీ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ భూవివాదంలో చిక్కున్నారు.

Update: 2021-09-30 09:42 GMT

Galla Jayadev: గల్లా కుటుంబ సభ్యులపై భూ ఆక్రమణ కేసు

Galla Jayadev: టీడీపీ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ భూవివాదంలో చిక్కున్నారు. తన భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నారంటూ ఓ రైతు చిత్తూరు నాలుగో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టును 2 నెలల క్రితం ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన కోర్టు భూ ఆక్రమణలపై కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు గల్లా జయదేవ్, ఆయన తండ్రి గల్లా రామచంద్రనాయుడు, తల్లి, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి సహా 12 మందిపై కేసులు నమోదు చేశారు.

Full View


Tags:    

Similar News