Andhra Pradesh: ప్రభుత్వంపై బీజేపీ నేత విష్ణుకుమార్‌ రాజు విమర్శలు

Andhra Pradesh: సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెడుతున్నారని విమర్శ

Update: 2021-06-12 12:45 GMT

బీజేపీ విష్ణుకుమార్ రాజు (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: సంక్షేమం పేరుతో ఏపీని సంక్షోభంలోకి నెడుతున్నారని బీజేపీ నేత విష్ణుకుమార్‌ రాజు విమర్శించారు. విశాఖలో ఉన్న ప్రభుత్వం ఆస్తులను తాకట్టు పెట్టాలనుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రానికి ఒక్కరూపాయి కూడా ఆదాయం రాలేదని ఆరోపించారు. కరోనా టైమ్‌లో కూడా సీఎం జగన్‌ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News