Chandrababu: 2028 నాటికి అమరావతి రాజధాని పనులు పూర్తి

Chandrababu: అమరావతి రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని...

Arun Chilukuri
Published on: 28 Nov 2025 2:21 PM IST
Chandrababu: 2028 నాటికి అమరావతి రాజధాని పనులు పూర్తి
X

Chandrababu: 2028 నాటికి అమరావతి రాజధాని పనులు పూర్తి

Chandrababu: అమరావతి రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని...2028 మార్చి నాటికి రాజధాని పనులు పూర్తి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతిలో బ్యాంకుల కార్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాజధానికి 34 వేల ఎకరాలు ఇచ్చిన అన్నదాతలకు ధన్యవాదాలు తెలిపారు. నిర్మలాసీతారామన్‌ అమరావతి నిర్మాణానికి 15వేల కోట్లు నిధులిచ్చినట్లు చంద్రబాబు గుర్తు చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story