ఈనెల 16న ఏపీ మంత్రిమండలి సమావేశం

ఈనెల 16న ఏపీ మంత్రిమండలి సమావేశం ఈనెల 16న ఏపీ మంత్రిమండలి సమావేశం

Update: 2019-10-07 06:30 GMT

ఈనెల 16న తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరుగనుంది. రాష్ట్రంలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలు, ప్రోజెక్టుల నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రిమండలిలో చర్చించనున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఆధ్యక్షతను ఈ సమావేశం జరుగుతుందని సచివాలయ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ జ్యుడిషియల్‌ ప్రివ్యూ కమిటీ వెబ్‌సైట్‌ను కమిటీ చైర్మన్‌ శివశంకరరావుతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించినట్టు తెలిపారు. 

Tags:    

Similar News