AP News: ప్రభుత్వ అఫిడవిట్‌పై రాజధాని రైతులు కౌంటర్‌ దాఖలు

AP News: కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసిన రాజధాని రైతులు...

Update: 2022-04-23 02:36 GMT

AP News: ప్రభుత్వ అఫిడవిట్‌పై రాజధాని రైతులు కౌంటర్‌ దాఖలు

AP News: అమరావతి తీర్పు అంశంలో ప్రభుత్వ అఫిడవిట్‌పై రాజధాని రైతులు కౌంటర్‌ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పును అమలు చేయనందుకు కౌంటర్‌తో పాటు కోర్టు ధిక్కార పిటిషన్​ను సైతం వేశారు. రైతుల తరఫున కౌంటర్‌, కోర్టు ధిక్కార పిటిషన్​ను న్యాయవాది ఉన్నం మురశీధర్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ నోటితో నవ్వుతూ.. నొసలుతో వెక్కిరిస్తున్నట్టుగా ఉంది. హైకోర్టు తీర్పును అమలు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్టు కనిపించడం లేదని పిటిషన్ లో పేర్కొన్నారు.

Tags:    

Similar News