ఏపీ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు చివరి తేదీ ఆగస్టు 19

Update: 2019-07-31 11:18 GMT

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి మూడవ ఫేజ్ దరఖాస్తులు ఆగస్టు 1 నుంచి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 19 అని తెలిపింది. ఈ తేదీలు పొడిగించబోమని బోర్డు చెప్పింది.  అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, రెసిడెన్షియల్ కళాశాలకూ ఇది వర్తిస్తుందని పేర్కొంది. 




 




Tags:    

Similar News