YCP MLA Roja Visits Tirumala | Roja Serious Warning to TDP Leaders

కోడి కత్తి కేసు విచారణ ఎన్.ఐ.ఏ చేతికి వెళ్లడంతో టీడీపీ నాయకులకు భయం పట్టుకుందని వైసిపీ ఎమ్మెల్యే రోజా చెప్పారు. ఈ కేసులో ఊచలు లెక్కపెట్టేందుకు టీడీపీ నాయకులకు సిద్ధంగా వుండాలని ఆమె హెచ్చరించారు.

Update: 2019-01-10 05:43 GMT
కోడి కత్తి కేసు విచారణ ఎన్.ఐ.ఏ చేతికి వెళ్లడంతో టీడీపీ నాయకులకు భయం పట్టుకుందని వైసిపీ ఎమ్మెల్యే రోజా చెప్పారు. ఈ కేసులో ఊచలు లెక్కపెట్టేందుకు టీడీపీ నాయకులకు సిద్ధంగా వుండాలని ఆమె హెచ్చరించారు.

Similar News