YCP MLA Roja Visits Tirumala | Roja Serious Warning to TDP Leaders
కోడి కత్తి కేసు విచారణ ఎన్.ఐ.ఏ చేతికి వెళ్లడంతో టీడీపీ నాయకులకు భయం పట్టుకుందని వైసిపీ ఎమ్మెల్యే రోజా చెప్పారు. ఈ కేసులో ఊచలు లెక్కపెట్టేందుకు టీడీపీ నాయకులకు సిద్ధంగా వుండాలని ఆమె హెచ్చరించారు.
కోడి కత్తి కేసు విచారణ ఎన్.ఐ.ఏ చేతికి వెళ్లడంతో టీడీపీ నాయకులకు భయం పట్టుకుందని వైసిపీ ఎమ్మెల్యే రోజా చెప్పారు. ఈ కేసులో ఊచలు లెక్కపెట్టేందుకు టీడీపీ నాయకులకు సిద్ధంగా వుండాలని ఆమె హెచ్చరించారు.