Massive Road Mishap In Guntur District | 5 Lost Life

గుంటూరులో ఘోర ప్రమాదం జరిగింది. లాలుపురం నేషనల్ హైవేపై కారు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఐదుగురు బీ.టెక్ విద్యార్థులు మృతి చెందారు. విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు ఆర్.వీ.ఆర్ కాలేజీ నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Update: 2018-12-31 10:23 GMT
గుంటూరులో ఘోర ప్రమాదం జరిగింది. లాలుపురం నేషనల్ హైవేపై కారు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఐదుగురు బీ.టెక్ విద్యార్థులు మృతి చెందారు. విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు ఆర్.వీ.ఆర్ కాలేజీ నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Similar News