CM Ramesh Visits Tirumala
కడపలో ఉక్కు ఫ్యాక్టరీ...శ్రీవారికి మొక్కు చెల్లించిన సీఎం రమేశ్ కడప ఉక్కు ఫ్యాక్టరీకి సీఎం చంద్రబాబు గత వారం శంకుస్థాపన చేయడంతో టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్..నడకమార్గంలో తిరుమలకు చేరుకుని తలనీలాల మొక్కు చెల్లించుకున్నారు.
కడపలో ఉక్కు ఫ్యాక్టరీ...శ్రీవారికి మొక్కు చెల్లించిన సీఎం రమేశ్ కడప ఉక్కు ఫ్యాక్టరీకి సీఎం చంద్రబాబు గత వారం శంకుస్థాపన చేయడంతో టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్..నడకమార్గంలో తిరుమలకు చేరుకుని తలనీలాల మొక్కు చెల్లించుకున్నారు.