CM Ramesh Visits Tirumala

కడపలో ఉక్కు ఫ్యాక్టరీ...శ్రీవారికి మొక్కు చెల్లించిన సీఎం రమేశ్ కడప ఉక్కు ఫ్యాక్టరీకి సీఎం చంద్రబాబు గత వారం శంకుస్థాపన చేయడంతో టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్..నడకమార్గంలో తిరుమలకు చేరుకుని తలనీలాల మొక్కు చెల్లించుకున్నారు.

Update: 2018-12-31 06:40 GMT
కడపలో ఉక్కు ఫ్యాక్టరీ...శ్రీవారికి మొక్కు చెల్లించిన సీఎం రమేశ్ కడప ఉక్కు ఫ్యాక్టరీకి సీఎం చంద్రబాబు గత వారం శంకుస్థాపన చేయడంతో టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్..నడకమార్గంలో తిరుమలకు చేరుకుని తలనీలాల మొక్కు చెల్లించుకున్నారు.

Similar News