Backlash to Dera Baba in Journalist Ram Chander Chhatrapati Case
జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతి హత్య కేసులో గుర్మీత్ రామ్ రహీంకు ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో బాబాతో పాటూ మరో ముగ్గుర్ని న్యాయస్థానం దోషులుగా తేల్చింది. ఈ నెల 17న ముగ్గురికి శిక్షను ఖరారు చేయనుంది. డేరాబాబా దోషిగా తేలడంతో భద్రత కట్టుదిట్టం చేశారు. పంచకుల ప్రత్యేక కోర్టు ఆవరణలో పోలీసులు భారీగా మోహరించారు. ముందస్తు జాగ్రత్తగా హర్యానా, పంజాబ్లోని కొన్ని ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతి హత్య కేసులో గుర్మీత్ రామ్ రహీంకు ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో బాబాతో పాటూ మరో ముగ్గుర్ని న్యాయస్థానం దోషులుగా తేల్చింది. ఈ నెల 17న ముగ్గురికి శిక్షను ఖరారు చేయనుంది. డేరాబాబా దోషిగా తేలడంతో భద్రత కట్టుదిట్టం చేశారు. పంచకుల ప్రత్యేక కోర్టు ఆవరణలో పోలీసులు భారీగా మోహరించారు. ముందస్తు జాగ్రత్తగా హర్యానా, పంజాబ్లోని కొన్ని ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.