Backlash to Dera Baba in Journalist Ram Chander Chhatrapati Case

జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతి హత్య కేసులో గుర్మీత్ రామ్ రహీంకు ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో బాబాతో పాటూ మరో ముగ్గుర్ని న్యాయస్థానం దోషులుగా తేల్చింది. ఈ నెల 17న ముగ్గురికి శిక్షను ఖరారు చేయనుంది. డేరాబాబా దోషిగా తేలడంతో భద్రత కట్టుదిట్టం చేశారు. పంచకుల ప్రత్యేక కోర్టు ఆవరణలో పోలీసులు భారీగా మోహరించారు. ముందస్తు జాగ్రత్తగా హర్యానా, పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

Update: 2019-01-11 12:10 GMT
జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతి హత్య కేసులో గుర్మీత్ రామ్ రహీంకు ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో బాబాతో పాటూ మరో ముగ్గుర్ని న్యాయస్థానం దోషులుగా తేల్చింది. ఈ నెల 17న ముగ్గురికి శిక్షను ఖరారు చేయనుంది. డేరాబాబా దోషిగా తేలడంతో భద్రత కట్టుదిట్టం చేశారు. పంచకుల ప్రత్యేక కోర్టు ఆవరణలో పోలీసులు భారీగా మోహరించారు. ముందస్తు జాగ్రత్తగా హర్యానా, పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

Similar News