తిరుమల అభిషేకం టికెట్ల పేరుతో మోసం,భక్తుల నుంచి రూ. 20 లక్షలు వసూలు
తిరుమల శ్రీవారి వస్త్రం, అభిషేకం సేవల టికెట్ల పేరుతో హైదరాబాద్లో ఓ మోసగాడు భక్తుల నుంచి 20 లక్షలు వసూలు చేశాడు. తిరుమల శ్రీవారి సేవా టికెట్లను ఇప్పిస్తానని.. ఆనం రాజ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి అమీర్పేట శివబాగ్ కాలనీకి చెందిన వారిని మోసం చేశాడు.
తిరుమల శ్రీవారి వస్త్రం, అభిషేకం సేవల టికెట్ల పేరుతో హైదరాబాద్లో ఓ మోసగాడు భక్తుల నుంచి 20 లక్షలు వసూలు చేశాడు. తిరుమల శ్రీవారి సేవా టికెట్లను ఇప్పిస్తానని.. ఆనం రాజ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి అమీర్పేట శివబాగ్ కాలనీకి చెందిన వారిని మోసం చేశాడు.