రంగారెడ్డి జిల్లా కొత్తపల్లిలో మరోసారి చిరుత కలకలం

రంగారెడ్డి జిల్లా యాచరం మండలంలో మరోసారి చిరుత కలకలం.. స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. రాత్రి కొత్తపల్లి తండాలో పశువుల మందపై దాడి చేసిన చిరుత.. ఓ మేకను ఈడ్చుకెళ్లింది. తండాలోకి రావడంతో పాటు వారం రోజుల్లో నాలుగు మేకలను చంపడంతో.. చీకటి పడితే చాలు, స్థానికులు బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు.

Update: 2019-01-08 05:53 GMT
రంగారెడ్డి జిల్లా యాచరం మండలంలో మరోసారి చిరుత కలకలం.. స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. రాత్రి కొత్తపల్లి తండాలో పశువుల మందపై దాడి చేసిన చిరుత.. ఓ మేకను ఈడ్చుకెళ్లింది. తండాలోకి రావడంతో పాటు వారం రోజుల్లో నాలుగు మేకలను చంపడంతో.. చీకటి పడితే చాలు, స్థానికులు బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు.

Similar News