Pathapatnam: అమ్మవారి హుండీ లెక్కింపు.. పాల్గొన్న ఈవోలు మనస్విని, వాసుదేవరావు

Pathapatnam: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నీలమణి దుర్గ అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు. 53 రోజుల్లో రూ. 7,67,176 ఆదాయం వచ్చినట్లు వెల్లడించిన ఈవో మనస్విని మరియు వాసుదేవరావు.

Update: 2026-03-26 14:30 GMT

Pathapatnam: అమ్మవారి హుండీ లెక్కింపు.. పాల్గొన్న ఈవోలు మనస్విని, వాసుదేవరావు

శ్రీకాకుళం జిల్లా: పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో గల శ్రీశ్రీశ్రీ నీలమణి దుర్గ అమ్మవారు దేవస్థానం లో ఈ రోజు ఉండి లెక్కింపు జరిగింది.టెక్కలి ఈవో మనస్విని మరియు ఈఓ వాసుదేవరావు సమక్షంలో హుండీ తెరవబడింది.

ఈ లెక్కింపులో 53 రోజులుగాను రూ 7,67,176 అమ్మవారి హుండీ కి వచ్చింది. లెక్కింపు సమయంలో టెక్కలి ఈవో మనస్విని ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో అక్కంద్ర సన్యాసిరావు చైర్మన్ మరియు ఈఓ వాసుదేవరావు కమిటీ సభ్యులు ఉమాశంకర్ మిశ్రో ,A శ్రావణి, కె రమాదేవి శాసనపురి బుల్లిబాబు, ప్రసాదు శ్రీ వెంకటేశ్వర సేవాసమితి భక్తులు ఆలయ సిబ్బంది తదితరులుపాల్గొన్నారు. 

Tags:    

Similar News