YS Sharmila: సింగరేణి కాలనీలో వైఎస్ షర్మిల దీక్ష

YS Sharmila: సైదాబాద్ సింగరేణి కాలనీలో వైఎస్ షర్మిల దీక్షకు దిగారు

Update: 2021-09-15 08:41 GMT

సిగరేణి కాలనీలో దీక్షకు దిగిన వైస్ షర్మిల (ఫైల్ ఇమేజ్)

YS Sharmila: సైదాబాద్ సింగరేణి కాలనీలో వైఎస్ షర్మిల దీక్షకు దిగారు. చిన్నారి కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ స్పందించే వరకు దీక్ష విరమించబోనంటున్నారు వైఎస్ షర్మిల. ఇక కాసేపట్లో సింగరేణి కాలనీకి పవన్‌కల్యాణ్ చేరుకోనున్నారు. చిన్నారి కుటుంబాన్ని పరామర్శించనున్నారు.

Full View


Tags:    

Similar News