ఉజ్జయినీ అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

Kishan Reddy: కుటుంబసభ్యులతో కలిసి బోనం సమర్పించిన కిషన్‌రెడ్డి

Update: 2022-07-17 06:21 GMT

ఉజ్జయినీ అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

Kishan Reddy: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలపై దయ చూపాలని అమ్మవారిని కోరుకున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కుటుంబ సభ్యులతో ఆలయానికి వచ్చిన కిషన్ రెడ్డి అమ్మవారికి బోనం సమర్పించారు. అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.

Tags:    

Similar News