Secunderabad: పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై టీఆర్‌ఎస్‌ నిరసన

Secunderabad: ధర్నాలో పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్

Update: 2022-03-24 07:15 GMT

పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై టీఆర్‌ఎస్‌ నిరసన

Secunderabad: పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై టీఆర్‌ఎస్‌ నిరసన చేపట్టింది. సికింద్రాబాద్‌లో గులాబీ నేతలు ధర్నా చేపట్టారు. చీఫ్‌ రేషన్‌ ఆఫీసర్ కార్యాలయం ఎదుట వంటవార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ పాల్గొని ధర్నా కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Tags:    

Similar News