Madhusudhana Chary: టీఆర్ఎస్ నేత మధుసూదనాచారికి ఎమ్మెల్సీ ఖరారు

Madhusudhana Chary: మధుసూదనాచారికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ

Update: 2021-11-17 08:03 GMT

మధుసూధనా చారి (ఫైల్ ఇమేజ్)

Madhusudhana Chary: టీఆర్ఎస్ నేత మధుసూదనాచారికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఖరారయ్యింది. మరి కాసేపట్లో గవర్నర్‌కు సీఎం కేసీఆర్ ప్రతిపాదన పంపనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News