Telangana: రెండంతస్తుల బిల్డింగ్‌పై నుంచి కిందపడ్డ మూడేళ్ల బాలుడు

Update: 2020-01-24 04:45 GMT

మూడేళ్ల పిల్లాడు.. రెండంతస్తుల భవనంపై నుంచి పడ్డాడు. అయినా చిన్నపాటి గాయాలతో బతికిపోయాడు. నల్లగొండ జిల్లా చిట్యాలలో ఆంధ్రాబ్యాంక్ పక్కన ఉన్న రెండు అంతస్థుల బిల్డింగ్‌పై నుంచి.. చిన్నారి ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. ఈ దృశ్యాలు.. అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. అంత ఎత్తు నుంచి కిందపడ్డా.. చిన్నారి క్షేమంగా ఉండటం.. సంతోషం కలిగిస్తుందని.. తల్లిదండ్రులు చెబుతున్నారు.  


Full View


Tags:    

Similar News