Hyderabad: షేక్‌పేటలో కరెంట్ షాక్‌తో ముగ్గురు అన్నదమ్ములు మృతి

Hyderabad: నీటి సంపు శుభ్రం చేస్తుండగా ప్రమాదం

Update: 2023-04-13 03:45 GMT

Hyderabad: షేక్‌పేటలో కరెంట్ షాక్‌తో ముగ్గురు అన్నదమ్ములు మృతి

Hyderabad: హైదరాబాద్‌లోని షేక్‌పేట పారామౌంట్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. సంపు క్లీన్ చేస్తుండగా కరెంట్ షాకుతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు మృతి చెందారు. మృతులు అనాస్, రజాక్,రిజ్వాన్‌గా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. 

Tags:    

Similar News