Nizamabad: నిజామాబాద్ జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు

Nizamabad: నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలో దొంగలు రెచ్చిపోతున్నారు

Update: 2021-09-04 05:26 GMT
Representational Image

Nizamabad: నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఇళ్లు, దుకాణాలు, ఆలయాలను కూడా వదలడం లేదు. నాలేశ్వర్ గ్రామంలోని రాజరాజేశ్వరి ఆలయంలో హుండీ చోరీకి ఓ దొంగ విఫలయత్నం చేశాడు. దీంతో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గ్రామస్తులు దొంగను గుర్తించి పోలీసులకు అప్పగించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

Full View


Tags:    

Similar News