Telangana: తెలంగాణలో ట్రాఫిక్ చలాన్ క్లియరెన్స్‌కు భారీ స్పందన

Telangana: మార్చి 1 నుండి 15 వరకు 1.3 కోట్ల పెండింగ్ చలాన్లు క్లియర్

Update: 2022-03-17 06:06 GMT

తెలంగాణలో ట్రాఫిక్ చలాన్ క్లియరెన్స్‌కు భారీ స్పందన 

Telangana: తెలంగాణలో ట్రాఫిక్ చాలన్ క్లియరెన్స్ కు భారీ స్పందన వస్తుంది. మార్చి ఒకటి నుంచి 15వ తేదీ వరకు 1.3 కోట్ల పెండింగ్ చలాన్లు క్లియర్ అయ్యాయి. నిమిషానికి వెయ్యి మంది చాలన్స్ చెల్లిస్తున్నారు. చాలాన్ చెల్లించిన వారిలో 80 శాతానికిపైగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలోని వాహన దారులు ఉన్నారు. ఈనెల 31 వ తేదీ వరకు చలాన్లు చెల్లించుకునే అవకాశం కల్పించారు పోలీసులు. డిసెంబర్ 2021 నాటికి 80 లక్షల పెండింగ్ చాలాన్లు ఉన్నాయి.  

Tags:    

Similar News