కేంద్రం సూచనతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సాయంత్రం మంత్రి హరీష్రావు అధ్యక్షతన సమీక్ష...
* అధికారులు, వైద్యులకు సూచనలు చేయనున్న మంత్రి
కోవిడ్ నేపథ్యంలో రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం
Telangana: కేంద్రం సూచనతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. సాయంత్రం వైద్యాధికారులతో మంత్రి హరీష్రావు సమీక్ష నిర్వహించనున్నారు. కోవిడ్ నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. తెలంగాణలో కోవిడ్ అలర్ట్పై అధికారులకు, వైద్యులకు మంత్రి హరీష్రావు సూచనలు చేయనున్నారు.